హర హర ఈశ్వరా భోలా శంకరాజోలే గట్టి జాగాలేలుతావటకాలే కట్టెల్లాల్ల కదులుతావట హర హర ఈశ్వరా శంభో శంకరానీవే తోవలాగా నడుపుతావటఅంతం అనంతం ఈ విశ్వామేనట ఓహో నీలకంఠ స్మశానాల వెంటప్రశాంతంగా వీరంగం అడుతావంట తల్లి లేనోడే గాని తల్లడిల్లితే సూడడుతలపై …
Lakshmi Guradasi
-
-
మహాశివరాత్రి పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మరియు అత్యంత పవిత్రమైన రోజు. ఒకనాడు కైలాసంలోని మేరు పర్వతంపై పార్వతీదేవి, భూలోకంలోని మానవులు తమ పాపాల నుండి ఎలా విముక్తి పొంది మోక్షాన్ని సాధించగలరో తెలపమని కోరగా, శివుడు ఈ వ్రత మహిమను వివరించాడు. …
-
గోవిందా నిశ్చలాలందా మందార మక్కారందనీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తనమధురాతి మధురం స్వామి ఆహ్ హ ఏమొకో ఏమొకోచిగురు టధారమున ఎడ నెడ కస్తూరి నిండెనుభామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదాఏమొకో ఏమొకోచిగురు …
-
రామ రామరామ రామరామ రామ రామమరామ రామ రామమరామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరంఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రామ రామ రామ అనే రాజమందిరంఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరంరాజమందిరం …
-
పూర్వం నైమిశారణ్యంలో కలిదోష నివారణకు యజ్ఞం చేయాలనుకున్న మహర్షులు, ఆ యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి ఇవ్వాలో తేల్చే బాధ్యతను బృగు మహర్షికి అప్పగించారు. బృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు, బ్రహ్మదేవుడు తన రాకను గమనించలేదని ఆగ్రహించి, భూలోకంలో ఆయనకు పూజలు …
-
శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో వెలసిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా మరియు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడ భక్తులు స్వయంభువుగా వెలిసిన మల్లికార్జున …
-
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకేఅతనికి నీవు నచ్చావొ లేదోఆ శుభ ఘడియా వచ్చేనొ రాదోతొందరపడితే అలుసే మనసా.. తెలుసామనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే ఏమంత అందాలు కలవనీవస్తాడు నిన్ను వలచీ..ఏమంత సిరి ఉంది నీకనీమురిసేను నిన్ను తలచీ..చదువా.. పదవా.. ఏముంది నీకుతళుకు.. …
-
ఆచారాల వెనుక ఉన్న అంతరార్థాన్ని, వాటి ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక ప్రాముఖ్యతను పరిశీలిస్తూ, మనం ఎందుకు వాటిని పాటించాలి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ఆలయాల్లో గంటలు ఉండడం… ఆలయాల్లో ఉండే గంటను ఏడు సార్లు కొడితే మన శరీరంలో ఉన్న …
-
మోసుకొచ్చినవాని గుమ్మ సోకునంత మూట కట్టిదాసుకొచ్చినవాని గుమ్మ దగ్గరకి తీసుకుంట రామ్మాసూసుకపో వచ్చినప్పుడే చుక్కోలే కండ్లల్ల మెరిసినవమ్మాసేసుకపోతన్నప్పుడే చెప్పిన మాట వింటన్నవే గుమ్మాబాధ పడకే బంగారి బొమ్మా మల్లు బావ తొడున్నడేపిల్లో మౌనిక..నీకు పేరు తెచ్చిన పాటనమ్మ మరవబోకే మౌనికమ్మపెన్ను పెప్పర్ …
-
పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది. తలనుండి కాలి బొటన వేలివరకూ సమానముగా అంటే నిలువుగా చెరి సగముగా ఉన్న మగ, ఆడరూపాలు ఒకటిగా ఉండడము. అర్ధ (సగమైన ) నారి (స్త్రీ), ఈశ్వర …