ఏప్రిల్ 22, 2025: ఇది భారతదేశపు హృదయాన్ని కలచివేసిన ఒక దుర్ఘటన రోజుగా గుర్తుండిపోతుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్ సమీపంలో జరిగిన ఉగ్రదాడి దేశమంతా కలచివేసింది. వందలాది మంది అమాయక పర్యాటకుల మధ్య ఉగ్రవాదుల విచక్షణ లేని కాల్పులు, మతాన్ని …
స్టోరీస్
-
-
జానపద కథల ప్రత్యేకత ఏమిటి? తెలుగు జానపద కథలు అనేవి మన ప్రాచీన జ్ఞాన సంపదలో భాగం. ఇవి తాతమామలు, అమ్మమ్మలు చెప్పే కథల రూపంలో తరతరాలుగా వస్తున్న కథలు. వీటిలో జీవిత పాఠాలు, నైతిక విలువలు, తెలివితేటలు చాలా సులభంగా, …
-
(ఒక నిఖార్సైన ప్రేమకథ – హృదయాన్ని కొంతకాలం నిలిపేస్తుంది) ప్రసాద్ – పేద కుటుంబానికి చెందిన, హైదరాబాద్లో టిఫిన్ సెంటర్ నడిపించే యువకుడు. తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి ఇడ్లీలు వండేవాడు, రోడ్డుపక్కన కాఫీ పెట్టేవాడు. అతనికి జీవితానికి ఒకే కోరిక …
-
భాగం 1: ఆరంభం తెలంగాణా రాష్ట్రంలోని నల్లమల అడవి పక్కన ఓ చిన్న గ్రామం ఉంది – పేరు అరణ్యవెలుగు. పచ్చని చెట్ల మధ్య ఉన్న ఆ గ్రామం రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. కానీ రాత్రి పడితే అక్కడ వినిపించే భయంకర …
-
ఛత్రపతి శివాజీ మహారాజ్, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, తన ధైర్యసాహసాలతో, ఆదర్శనాయకత్వంతో భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఆయన వీరోచిత జీవితంలో, ఒక విశ్వాసపాత్రమైన శునకం పాత్ర కూడా ప్రముఖంగా నిలిచింది. ఈ కథ శివాజీ మహారాజ్ పట్ల శునకం చూపిన …
-
🤚 హయ్ తెలుగు రీడర్స్ ! ప్రయాగలోని కుంభమేళకి విపరీతమైన జనసంద్రోహం పెరుగుతున్న నేపథ్యంలో మనం ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా, ఎక్కడైనా సరే పుణ్యం వచ్చేస్తుందనో లేదా నేత్రానందం కోసమో లేదా వేరే ఇతర ఉబలాటం కొద్దీ రద్దీగా …
-
మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నం. ఎన్నో భాషలు, సంస్కృతులు, వ్యవహారాలు. మన దేశం లో 29 రాష్ట్రాలు ఉన్నాయి ఆయా రాష్ట్రాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా. తెలియకపోతే ఈ సంచికలో దాని గురించి చెప్పబడినది చదివేయండి. …
-
ఒకటి మిట్టి మధ్యాహ్నం వేళ ఇద్దురు యుపన న్యాసులు నందుడు అనే వాళ్ళు ఆరుణ్య మార్గాన పోతున్నారు. వాళ్ళు గురువైన జ్ఞాననేత్రుడి ఆశ్రమం అక్కడికి చాలా దూరంలో వున్నది. చీకటి పడకముందే ఆశ్రమం చేరాలని వాళ్ళిద్దరూ వేగంగా నడుస్తున్నారు. మార్గం మధ్యంలో …
-
రామాపురం అనే గ్రామంలో ఒక సారి భూకంపం సంభవించింది. ఇళ్ళనీ కూలీపోవపంతో ప్రజలందరూ ఊరు వదిలి వెళ్ళిపోయారు. అక్కడికి కొన్ని ఎలుకలు వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా బతుకువచ్చు అని రామాపురంలో స్థిరపడిపోయాయి. మనుషుల బెడద లేకపోవడంతో కొన్ని రోజుల్లోనే ఎలుకల సంఖ్యా …
-
సుందరయ్య పెద్ద భూస్వామి. మెడలో హారాలు, చేతులకు కడియం, వేళ్లకు ఉంగరాలు పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. ఒకసారి గుర్రపు బండిపై పక్క ఊరికి వెళ్లాడు. తిరుగు ప్రయాణం చేసేసరికి రాత్రి అయింది. తన డబ్బును దొంగలు దొంగిలిస్తారేమోనని భయపడ్డాడు. చెట్టుకింద నిద్రిస్తున్న …