🤚 హయ్ తెలుగు రీడర్స్ ! ప్రయాగలోని కుంభమేళకి విపరీతమైన జనసంద్రోహం పెరుగుతున్న నేపథ్యంలో మనం ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా, ఎక్కడైనా సరే పుణ్యం వచ్చేస్తుందనో లేదా నేత్రానందం కోసమో లేదా వేరే ఇతర ఉబలాటం కొద్దీ రద్దీగా …
స్టోరీస్
-
-
మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నం. ఎన్నో భాషలు, సంస్కృతులు, వ్యవహారాలు. మన దేశం లో 29 రాష్ట్రాలు ఉన్నాయి ఆయా రాష్ట్రాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా. తెలియకపోతే ఈ సంచికలో దాని గురించి చెప్పబడినది చదివేయండి. …
-
ఒకటి మిట్టి మధ్యాహ్నం వేళ ఇద్దురు యుపన న్యాసులు నందుడు అనే వాళ్ళు ఆరుణ్య మార్గాన పోతున్నారు. వాళ్ళు గురువైన జ్ఞాననేత్రుడి ఆశ్రమం అక్కడికి చాలా దూరంలో వున్నది. చీకటి పడకముందే ఆశ్రమం చేరాలని వాళ్ళిద్దరూ వేగంగా నడుస్తున్నారు. మార్గం మధ్యంలో …
-
రామాపురం అనే గ్రామంలో ఒక సారి భూకంపం సంభవించింది. ఇళ్ళనీ కూలీపోవపంతో ప్రజలందరూ ఊరు వదిలి వెళ్ళిపోయారు. అక్కడికి కొన్ని ఎలుకలు వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా బతుకువచ్చు అని రామాపురంలో స్థిరపడిపోయాయి. మనుషుల బెడద లేకపోవడంతో కొన్ని రోజుల్లోనే ఎలుకల సంఖ్యా …
-
సుందరయ్య పెద్ద భూస్వామి. మెడలో హారాలు, చేతులకు కడియం, వేళ్లకు ఉంగరాలు పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. ఒకసారి గుర్రపు బండిపై పక్క ఊరికి వెళ్లాడు. తిరుగు ప్రయాణం చేసేసరికి రాత్రి అయింది. తన డబ్బును దొంగలు దొంగిలిస్తారేమోనని భయపడ్డాడు. చెట్టుకింద నిద్రిస్తున్న …
-
ఒక గ్రామంలో రామన్న అనే యువకుడు అందచందాలు చూసి మోహించి ఒక పరిమగయ్యాళి చేసుకుని చాలా కాలం నరకం అనుభవించి తన కష్టాలు ఒక స్నేహితుడికి చెప్పుకున్నాడు. ఊళ్ళోకి ఒక సాధువు వచ్చాడనీ అందురూ తమ కష్టాలు ఆయనకు చెప్పుకుని వాటిని …
-
ఒక గ్రామం నుంచి ముగ్గురు కుర్రవాళ్ళు ఒక గురువు వారి వద్ద చదువుకోవటానికి కలిసి వెళ్ళారు. గురువు మహా విద్వాంసుడు ఎవరికే విద్య కావాలంటే ಆ విద్య కావాలింటే ఆ విద్య చెప్పగలవాడు. కలసి వచ్చిన విద్యార్థ ల ఒకడు వైద్యశాస్త్రం …
-
ఒక రోజు తాబేలూ పక్షీ మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు తాబేలు పక్షిని నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది. ಆ పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపింది. పక్షి కర్రు పుల్లలతో చేసి ఉంది అదా అంది తాబేలు …
-
బాలాజీ అనేవాడు ఒంటరిగా కొంత కాలం దొంగతనాలు చేసి తన శక్తులు ఉడిగి పోతున్నాయని తోడగానే ఏదో ఒక పట్టు పోయి అక్కడ మర్యాదస్తుడగా జీవించ సాగాడు ఎవరైనా తోడు ఉంటే ఇంకా దొంగ ఉండటం అపాయం అందుకని అతను తోడు …
-
ఒక భూస్వామి దగ్గరి వీరయ్య అనేవాడు తోటమాలిగా వుండేవాడు. వాడికి వయసు పైబడుతున్న కారణంగా క్రమంగా ఓపిక తగ్గిపోసాగింది. వాడు పని మాని ఇంటిపట్టున వుండదలచిಆ సంగతి యజమాని చెప్పాడు. భూస్వామి అందుకు సరే అని నీ స్థానంలో సోమరితనం లేకుండా …