టెలికాం యాక్ట్ 2023 అమలుతో అత్యవసర పరిస్థితుల్లో మెసేజ్లు వెళ్లకుండా నిలిపివేసే అధికారం కేంద్రానికి దక్కింది. అవసరమైతే టెలికాం సంస్థలను కేంద్రం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ చట్టం పరిధిలో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఇంటర్నెట్ బేస్డ్ మెసేజింగ్ …
Shalini D
-
-
రాత్రి వేళ వెలుగును ఎక్కువగా చూడటం, వెలుతురులో ఉండటం వల్ల టైప్2 మధుమేహ ముప్పు 67% పెరుగుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. వెలుగు వల్ల మానసిక, శారీరక మార్పులు ఏర్పడి గ్లూకోజ్ మెటబాలిజం దెబ్బతింటుందని సైంటిస్టులు తెలిపారు. ఇది చక్కెర స్థాయులు క్రమబద్ధీకరించే …
-
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని భూ కక్ష్యలోకి తీసుకొచ్చి ధ్వంసం చేసేందుకు నాసా స్పేస్ఎక్స్తో $843 మిలియన్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 2030లో ఈ డీకమిషనింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పని రష్యా చేయాల్సి ఉన్నా పలు కారణాలతో నాసా దానిని తప్పించింది. ఇక …
-
AP: వాహన చోదకులు హెల్మెట్ ధరించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాల దృష్ట్యా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలంది. ట్రాఫిక్ పోలీసులు బాడీవోర్న్ కెమెరాలు ధరించాల్సిన అవసరముందని పేర్కొంది. వాహన …
-
కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ …
-
‘భారతీయుడు 2’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయడానికి కారణం ఏమిటో దర్శకుడు శంకర్ వివరించారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ డైరెక్షన్లో వచ్చే నెల 12న రానున్న సినిమా ‘భారతీయుడు 2’. ‘భారతీయుడు’కి కొనసాగింపుగా వస్తున్న 2 సీక్వెల్స్లో ఇది …
-
అయోధ్య రామమందిర నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి అవుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఆలయానికి చెందిన మొదటి అంతస్తు జులైలో, రెండో అంతస్తు నిర్మాణం డిసెంబరుకు పూర్తి అవుతుందని తెలిపారు. రామకథ మ్యూజియం నిర్మాణ …
-
కేంద్రం ప్రభుత్వం నిన్న ప్రారంభించిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ఈరోజు ముగిసింది. ఏడు రౌండ్లు జరగగా భారతీ ఎయిర్టెల్ ఎక్కువ బ్యాండ్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 900 MHz, 1800 MHz, 2100 MHz బ్యాండ్లకు డిమాండ్ నెలకొందని కేంద్ర వర్గాలు …
-
రిషి సునాక్కు పోటీగా ‘కౌంట్ బిన్ఫేస్’ పేరుతో కమెడియన్ జొనాథన్ డేవిడ్ బరిలో నిలవడం చర్చనీయాంశమైంది. విచిత్ర వేషధారణతో రాజకీయ నేతలపై విమర్శలు చేసే ‘కౌంట్ బిన్ఫేస్’ సునాక్కు గట్టి పోటీ ఇస్తారని టాక్. ఓ సర్వేలో సునాక్కు బిన్ఫేస్ కంటే …
-
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.