బ్లడీ ఇష్క్ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. బ్లడీ ఇష్క్ మూవీలో యంగ్ హీరోయిన్ అవికా గోర్, వర్దన్ పూరి ప్రధాన పాత్రలు పోషించారు. …
Shalini D
మనం తినే ఆహారం నేరుగా మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే నిత్యం పోషకాలు ఉండే ఫుడ్స్ తీసుకోవడం ముఖ్యం. పోషకాలు ఉండే ఆహారాలు తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని, మానసిక ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందని …
మిస్టర్ బచ్చన్ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ డీల్ పూర్తయిందని సమాచారం బయటికి వచ్చింది. ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. హక్కులను ఏ ఓటీటీ తీసుకుందంటే.. మాస్ మహారాజ …
వర్షాకాలంలో కళ్ల కలక (కండ్ల కలక) సమస్యను నివారించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో వాతావరణ మార్పులు, అధిక తేమ మరియు వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా కళ్ల సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి. కళ్ల కలక, ముఖ్యంగా కండ్ల కలక …
మెరుగైన జీర్ణ ఆరోగ్యానికి దూరంగా ఉండవలసిన ఆహారాలు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తినమని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. అయినా కూడా రకరకాల స్నాక్స్ను తినే వారి సంఖ్య ఎక్కువే. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషించేది …
ఉదయాన్నే పఫ్డ్ రైస్ లేదా మరమరాలు (బొరుగులు, పేలాలు) తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. మీరు ఈ ప్రయోజనాలను పొందుతారు. పఫ్డ్ రైస్ చాలా రకాలుగా వండుకుని అల్పాహారంలోకి, స్నాక్స్ లోకి తింటాం. వీటిని పఫ్డ్ రైస్ అంటారు. …
రాత్రి పూట తలకు నూనె రాసి నిద్రపోతున్నారా? మొటిమలు వచ్చేస్తాయి జాగ్రత్త. జుట్టుకు నూనె వల్ల నెత్తిమీద రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. హెయిర్ ఆయిల్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ… రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం …
చాలామంది ఒక స్పూన్ తేనె తింటూ ఉంటారు. కొంతమంది గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని తాగుతూ ఉంటారు. తేనెను పచ్చిగా తినడం మంచిదా లేక ఏదైనా పానీయంలో కలుపుకొని తాగడం మంచిదా? ఈ తేనెను తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ తో పోరాడే …
కడుపులో అల్సర్స్ తో బాధపడుతున్నారా? అయితే ఈ ఆహార నియమాలు పాటించి చూడండి. అల్సర్ తో బాధపడేవారు మాంసాహారం, స్పైసీ, ఫ్రైడ్ ఫుడ్స్, తేలికగా జీర్ణం కాని ఆహారాలకు దూరంగా ఉండాలి. దానిమ్మ, తేనె, బూడిద గుమ్మడికాయ, మజ్జిగ వంటివి డైలీ …
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ నింద ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ ద్వారా రాజేష్ జగన్నాథమ్ దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నింద సినిమాను దర్శకుడే స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు. రాజన్న ఫేమ్ అనీ, …