Home » వేనాడు దర్గా లో ప్రతి అమావాస్యకి సమాధి నుంచి గుండె చప్పుడు – 144 అడుగుల సమాధి

వేనాడు దర్గా లో ప్రతి అమావాస్యకి సమాధి నుంచి గుండె చప్పుడు – 144 అడుగుల సమాధి

by Lakshmi Guradasi
0 comment

వేనాడు గ్రామం నెల్లూరు జిల్లాలోని శ్రీ హరి కోట (భారతదేశం యొక్క అంతరిక్ష ప్రయోగ కేంద్రం) సమీపంలో సూలూరుపేట లోపలి భాగంలో ఉంది. ఈ గ్రామం హజ్రత్ దావూద్ షా వలీ (రహ్మతుల్లా అలైహ్) దర్గాకు ప్రసిద్ధి చెందింది. ఈ దర్గా యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పైన పేర్కొన్న బుజుర్గ్ యొక్క మజార్ పొడవు. మజార్ ఖచ్చితంగా చెప్పాలంటే 144 అడుగుల పొడవు ఉంటుంది. మజార్ లోపలి భాగంలో ఉన్నందున మరియు సిమెంటు వేయబడనందున ఇది బలమైన గాలుల కారణంగా వాడిపోతుంది, కానీ గాలులు తగ్గిన తర్వాత మళ్లీ దాని ఆకారాన్ని తిరిగి పొందుతుంది. దర్గాకు తరచుగా వచ్చే మద్రాస్‌లోని మొజార్ట్ మిస్టర్ A. R. రెహమాన్ వలన మజార్‌ను ఇటీవల సిమెంట్‌గా మార్చారు.

వేనాడు దర్గా గంధోత్సవం 8 జనవరి 2014న  నుంచి నిర్వహించబడుతుంది. హజ్రత్ దావూద్ షా వలీకి చెందిన 600 సంవత్సరాల పురాతన వేనాడు దర్గా, దానిలో 144 అడుగుల మజార్‌తో ఆసియాలోనే అతి పొడవైనదిగా చెప్పబడుతుంది. ఈ దర్గా సూళ్లూరుపేట సమీపంలోని అటకాని తిప్ప గ్రామానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. సంగీత దర్శకుడు AR రెహమాన్ కుటుంబం ప్రతి సంవత్సరం AP, తమిళనాడు మరియు కర్ణాటక నుండి అనేక మంది భక్తులతో పాటు దర్గాను సందర్శిస్తారు.

venadu darga

చరిత్ర ప్రకారం:

స్థానికుల కథనాల ప్రకారం 600 సంత్సరాల క్రితం ఒక ఫకీరు ఉండేవాడు . ఆతని పేరు దహుద్ షా వలి . ఇతను అరబ్ ప్రాంతం నుంచి వచ్చాడు . ఇతను మేకలు కసుకునే వాళ్ళు తెచ్చిన ఆహరం తినేవాడు. ఇతను అక్కడ ప్రజలకు వైద్యము చేసేవాడు .  

కొంతమంది సాయంతో ఈయన సజీవసమాధి అయ్యాడు . ఆయన్ని సమాధి చేసి వస్తున్న కాపరుల ను  ఊరిలోప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు . అందుకు వాళ్ళు మేము దహుద్ షా వలి ని జీవసమాధి చేసి వస్తున్నాము అని చెప్పారు . ఆల ఎలా బ్రతుకున్న  మనిషిని ఎలా  పాతిపెడతారు అని ఊరిలోవున్న  మనుషులు వచ్చి తవ్వడం మొదలు పెట్టారు . 6 అడుగులు తవ్వగానే  దహుద్ షా వలి,  కిందకు ఇంకో ఆరు అడుగుల దూరం జారాడు . మళ్ళీ మళ్ళీ 6 అడుగుల దూరం జరుగుతూవున్నాడు . ఆల 144 అడుగుల వరకు సమాధి ని తవ్వారు . దానితో చీకటి పాడింది . తెల్లరేక వచ్చి చూస్తే కొండ కట్టినట్టు అయిపోయింది సమాధి . అప్పటి నుంచి 1993 వరకు ఇదంతా ఇసుకతోనే కప్పబడింది . తరువాత దీని సిమెంట్ తో కట్టేక సమాధి లోపల నుంచి ఊపిరి తీసుకున్నట్లు కనిపించింది. ఇలా ప్రతి అమావాస్యకు జరుగుతువుంది . 

ఆశ్చర్య పరిచే విషయాలు : 

ఇంకొక ఆశ్చర్యకార విషయం ఏమిటంటే ఈ సమాధి చుట్టుప్రక్కల సమీపంలో 18 అడుగులలోనే మినరల్ వాటర్ వస్తాయి .

ఇక్కడ కి ప్రజలు వాళ్ళ కష్టాలు , బాధలు,  కోరికలు తీరడం కోసం తాళం లు కడతారు . దాని తాళం చెవి దూరంగా పారేస్తారు . 

ప్రతి సంత్సరం గంధం చేస్తారు .ఇక్కడ కి చాలా  మంది వస్తారు వాళ్ళ కోరికలు తీరతాయి, పెళ్లి కానీ వాళ్లకు పెళ్లిళ్లు అయిపోతాయి . పిల్లలు లేని వాళ్లకు పిల్లలు పుడతారు . ఇట్ల కోరికలు తీరతాయి . 

మరిన్ని ఆసక్తికర విషయాల కోసం తెలుగు రీడర్స్ ను సంప్రదించండి.

You may also like

Leave a Comment