Home » ఇకపై కేంద్రం మన మెసేజులను కంట్రోల్ చేయగలదు!

ఇకపై కేంద్రం మన మెసేజులను కంట్రోల్ చేయగలదు!

by Shalini D
0 comments
New Rules Now The Center Can Control Our Messages!

టెలికాం యాక్ట్ 2023 అమలుతో అత్యవసర పరిస్థితుల్లో మెసేజ్‌లు వెళ్లకుండా నిలిపివేసే అధికారం కేంద్రానికి దక్కింది. అవసరమైతే టెలికాం సంస్థలను కేంద్రం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ చట్టం పరిధిలో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఇంటర్నెట్ బేస్డ్ మెసేజింగ్ యాప్స్‌ లేవు. ప్రైవేట్ ప్రాపర్టీల్లో ఓనర్లు వ్యతిరేకించినా అవసరమైతే టవర్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం టెలికాం సంస్థలకు కేంద్రం కల్పించింది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.