బెలూం గుహలు: Belum Caves: బెలూం గుహలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో ఉన్నవి. ఇవి భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత రెండవ అతిపెద్ద గుహలుగా పరిగణించబడుతున్నాయి. ఈ గుహలు సుమారు 10,000 సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు …
విహారి
-
-
మన దేశం లో ఎన్నో వేల శివుడి దేవాలయాలు కొలువుదిరి ఉన్నాయి. శివుడు పేరు స్మరించగానే హిందువులు పరవసించిపోతారు. శివుడి దేవాలయాల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న భూకైలాష్ ద్వాదశ జ్యోతిర్లింగములున్న దేవాలయం. నీటి మార్గం ద్వారా 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకునే …
-
మన భారత దేశం ఎన్నోపి పుణ్య క్షేత్రాలకు నిలయం. ఇక్కడ ప్రతి అడుగు పవిత్రం ఎందరో దేవతలు తిరిగిన నెల మన భారత నేల. అటువంటి భారత దేశం లో ముక్కోటి దేవతలు యజ్ఞం చేసిన ప్రదేశం, అష్టాదశ పురాణాలను రచించిన …
-
శబరిమల, భారతదేశంలోని కేరళలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, వివిధ యాత్రా మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ముఖ్యమైన మార్గాల్లో ఎరుమెలి మార్గం, వండిపేరియార్ మార్గం, మరియు చలకాయం మార్గం ఉన్నాయి. ఈ ఒక్కో మార్గం భక్తులకు ప్రత్యేకమైన అనుభవాన్ని మరియు వివిధ స్థాయిల కష్టాలను …
-
కర్ణాటకల లోని ఉత్తర కర్ణాటక లో గోకర్ణ కి 48KM దూరంలో యాన కేవ్స్ ఉన్నాయి. కర్ణాటక లోనే ఈ యాన కేవ్స్ ఎత్తయిన గుహలు. ఇవి చూడటానికి చాల అందంగా ఉంటాయి. చుట్టూరు పచ్చని ప్రకృతి అందాలతో చూడటానికి ఎంతో …
-
మహానంది, ఆంధ్ర ప్రదేశ్లోని ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం, పురాతన మహానందీశ్వర స్వామి ఆలయం మరియు దాని చుట్టూ ఉన్న తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలను నవ నందులు అని పిలుస్తారు. నంద్యాల అంటే తొమ్మిది నంది ఆలయాలు ఉండడం వలన వచ్చిన పేరు. …
-
కాశీ విశ్వనాథ దేవాలయం, భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఉన్న ప్రముఖ హిందూ ఆలయం. ఇది శివునికి అంకితమై ఉంది మరియు దీనిని “బంగారు మందిరం” అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దీని గోపురం బంగారంతో పూత వేసి ఉంది. …
-
ఫ్యాక్ట్స్విహారి
వేలిముద్ర నది (Baljenac Island) గురించి కొన్ని విషయాలు ఇవే
by Rahila SKby Rahila SKబాల్జెనాక్ ద్వీపం (Baljenac Island), క్రొయేషియా దేశంలో ఉన్న ఒక అరుదైన ద్వీపం. ఇది అద్వితీయమైన రూపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా “వేలిముద్ర ద్వీపం” (Island of Fingerprint) అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ ద్వీపం దూరం నుంచి చూస్తే వేలిముద్ర …
-
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక అందమైన పట్టణం, సహజసౌందర్యం కలగలిసిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. పురాతన ఆలయాలు, నదీ తీరాలు, పక్షుల సంరక్షణ కేంద్రాలు వంటి పర్యాటక ప్రాంతాలు నెల్లూరుకు ప్రత్యేకతను తీసుకువస్తాయి. పర్యాటకులు విభిన్న అనుభవాలు పొందేందుకు నెల్లూరులో అనేక …
-
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ప్రముఖ జిల్లాలలో శ్రీకాకుళం ఒకటి. ఇక్కడ సందర్శించడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ ప్రదేశాలను ఆనందిస్తారు. శ్రీకాకుళం లో ఎన్నో ఆలయాలు, పురాతన ప్రదేశాలు, అందమైన …