చాల మంది రాహు కేతువుల బారిన పడి చాలా బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారం కూడా ఆ లయ కారుడు సిద్దపరిచాడు. అది ఎక్కడ అంటే దక్షిణ కైలాసంగా పిలవబడే శ్రీకాళహస్తి క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని …
భక్తి
-
-
భక్తివిహారి
యాదగిరిగుట్ట (యాదాద్రి): లక్ష్మీ నరసింహ స్వామి వారి పుణ్య క్షేత్రం మరియు సందర్శన స్థలాలు
యాదాద్రి అని కూడా పిలువబడే యాదగిరిగుట్ట భారతదేశంలోని తెలంగాణలోని అత్యంత గౌరవనీయమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ యాదగిరిగుట్ట మీద విష్ణువు యొక్క అవతారమైన లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. యాదగిరిగుట్ట ప్రాంతంలోని అత్యంత …
-
“లయన్స్ గేట్ పోర్టల్” అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు 8 (8/8)న జరిగే జ్యోతిష్య సంబంధమైన సంఘటనను సూచిస్తుంది. ఇది సింహరాశి, నక్షత్రం సిరియస్ మరియు భూమిలో సూర్యుని అమరికతో ముడిపడి ఉంది, ఇది శక్తిని మరియు వ్యక్తిగత పరివర్తనకు అవకాశాలను …
-
నిమిషంబిక దేవి – నిమిష అంటే ఒక నిమిషం, అంబ అంటే పార్వతి అని అర్ధం. భక్తులకు దర్శనమిచ్చే నిమిషంబిక దేవి పార్వతి దేవి అంశమని పురాణాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారు చేతిలో ఖడ్గం తో దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని భక్తులు …
-
సైడ్ ట్రాక్: పన్నిండు స్థంబాల పందిట్లో ఉయ్యాలాపోడుకున్న సాంబయ్య లెగరాలెగరా సాంబయ్య లెగరానా అయ్యా లెగరా పరమాత్మ లెగరా యేడినీళ్ళు సానీళ్ళు ఏకము చేశాముస్నానమాడంగా లెగరాలెగరా సాంబయ్య లెగరానా అయ్యా లెగరా పరమాత్మ లెగరా మల్లెలు మాలాలు నీకోసం తెచ్చాముఅలంకరించంగా లెగరాలెగరా …
-
బీరంగూడ మల్లికార్జున బ్రహ్మరాంబ ఆలయం గురించి తెలుసా!. బీరంగూడ మల్లికార్జున బ్రహ్మరాంబ దేవాలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా బీరంగూడ గ్రామంలో ఉంది. ఇక్కడ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ దేవి వెలిశారు. ఇది శ్రీశైలం లో ఉన్న ఆలయం లాంటి …
-
ఏడు రోజులు మాత్రమే తెరచి ఉంచే అమ్మవారి ఆలయం గురించి తెలుసా!. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో హాసన్ అనే చిన్న పట్నంలో హాసనంబ అనే అమ్మవారి ఆలయం ఉంది. హాస అంటే చిరునవ్వు అని అర్ధం. తన భక్తుల్ని చిరునవ్వుతో పలకరిస్తుంది. …
-
కర్ణాటక రాష్ట్రం, ఇడగుంజి లో వినాయకుడి ఆలయం వుంది. ఈ ఆలయం శార్వతి నది ఒడ్డున వుంది. ఇక్కడ స్వయంబుగా వెలసిన వినాయకుడిని విబుజ గణపతి అని పిలుస్తారు. ఈ ఆలయంలో వినాయకుడి వాహనమైన ఎలుక కనిపించదు.ఇక్కడ వినాయకుడిని పెళ్లి పెద్దగా …
-
భక్తి
శ్రీ కృష్ణ (Srikrishna) పరమాత్ముడి చిట్టచివరి సందేశం తప్పకుండా చదవండి
by Vishnu Veeraby Vishnu Veeraశ్రీకృష్ణుడి మాటలు : ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒక రోజు శ్రీ కృష్ణుఁడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారక నగరమునువిడిచి పెట్టేయండి చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఇతడు …
-
మన తెలుగు సంప్రదాయాలలో తొలి ఏకాదశి ఎంతో విశిష్ట కలిగిన రోజు. ఈ రోజు భక్తులు అందరు ఉపవాస దీక్ష ను ఆచరిస్తారు. మనకి సాధారణంగా ప్రతి నెలలో 15 రోజులకి రెండు ఏకాదశి లు వస్తుంటాయి. అలాగే ఆషాడ మాసం …