శ్యామలరావు, విమల దంపతులకు పెళ్లయి చాలా ఏళ్లయింది. విమల చిన్న చిన్న కారణాలతోటే భర్తతో అనేక సార్లు గొడవకు దిగేది. ఆమె దురుసుతనానికి ఆమె గొడవలను మౌనంగా భరించసాగేడు. ఒక రోజు వాళ్ల పెళ్లిరోజు విమల ఈ విషయం గుర్తు చేసినప్పుడు …
స్టోరీస్
-
-
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ వ్యాపారం చేయడం కష్టమే అంటూ కూలబడిపోయాడు కూరగాయలు అమ్మే సూరయ్య . నువ్వు అలా అంటే ఎలా అలవాటు పడ్డ వ్యాపారం తెలివిగా మసలుకొని అమ్మకాలు కొనసాగించడమే మంచిది కొత్త వ్యాపారమైతే అలవాటు పడ్డ వరుకు …
-
గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర సత్యరాజ నే యువకుడు కొత్తగా పనిలో చేరాడు. సత్యరాజు ఎంతో నిజాయితీగా పనిచేస్తు యజమాని మెప్పుపొందాడు. అయితే సత్యరాజుకు కాస్త కోపం ఎక్కువ కూరగాయాలు కోనడానికి వచ్చిన వాళ్ళు బేరమాడుతూ విసిగిస్తే వెళ్ళండి. వెళ్ళండి …
-
నవనీత పురాన్ని సత్యశీలుడనే రాజు ఏలుతూ ఉండేవాడు అతడు పేరుకు తగినట్టె సత్యాన్ని నిష్ఠగా పాటిస్తూ ధర్మపరుడై ఆదర్శంగా జీవిస్తు వచ్చాడు. సత్యశీలుడి ఇంటి లక్ష్మి యశ స్సూ ధర్మమూ సత్యము శ్రీలుడి ఇంట కట్టుకున్నాయని చెప్పుకునెవారు. వర్తకం పెంపొందితే సంపద …
-
లక్ష్మి కాంతమ్మ కు డెబ్బై ఏళ్ళ వయసు పోరుగూరులో వున్ను మనవడికి ఒంట్లో బాగా లేదని కబురు వచ్చింది. మిట్టమధ్యాహ్నపు టెండను కూడా లెక్కచేయకుండా మనಣ್ಣಿ చూడాలన్న ఆదుర్ధా కోద్ది హడావుడిగా బయల్దేరింది. కొంత దూరం వెళ్ళేసరికి మార్గ మాధ్యంలో సంత …
-
రామయ్య పోలం దున్నటానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాంబదును చూచి జాలితో దానిని వదిలేశాడు. ಆ తరువాత రామయ్య భోజనం తరువాత అలనటగా ఉండి ఒక పాతగోడ పక్కగా నిద్రంచాడు. ఆ పాత గోడ తోర్రలో ఉన్న ఒక పాము …
-
వారణాసిలో ఉంటున్న కృష్ణ మోహన్ పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దోరికింది. అతడా పుస్తకాన్ని అటు ఇటూ తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయనీ స్పర్శకు వెచ్చగా ఉండే. …
-
కోశల రాజ్యంలోకి ధనికల్లో ప్రద్యుమ్నుడు ఒకడు. అతని కొడుకు కేశవుడు కేవవుడు ఏది కొరితే అది పరిచారకులు అందిస్తుంది. దేనీకీ లోటు లేకుండా అందురూ అతడిని బాగా చూసుకుంటుంటారు. కేశవుడు ఒక రోజు తమ చుట్టుపక్కల గ్రామాల చూడాలనుకుంటారు. తండ్రి వద్దని …
-
ఒక రోజున ఒక వస్తాదు రాజు గారి వద్దకు వచ్చాడు. అతడు రాజు గారితో రాజా నేను బలవంతుణ్ణి. నేను ఒకసారి ఒక పర్వతాన్ని కూడా పైకి ఎత్తును నేను రోజూ వందశేర్లు పాలు తాగుతాను నేను సింహాలతోో కూడా పొట్లాడాను …
-
అనగా అనగా ఒక ఊళ్లో మల్లయ్య అనే రైతు ఉండేవాడు అతని భార్య సుబ్బమ్మ ఒక రోజున మల్లయ్య పొలానికి వెళ్తుండగా అతనికి ఒక బంగారు పక్షి కనబడ్డది. అది ఒక అరుగుమీద కూర్చుని ఉన్నది. మల్లయ్యకు దాన్ని చుస్తే ముచ్చట …