ఏపి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) గారు ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాడు . ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (Artificial Intelligence) హబ్ చేసేందుకు ప్రతిష్టాత్మక గ్లోబల్ యూనివర్సిటీ నెలకొల్పే అంశంపై చర్చించాడు . ఎఐ వర్సిటీని …
వార్తలు
టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లు జాబితాలో అనుష్క (Anushka) ఒక్కటి. అక్కినేని నాగార్జున నటించిన సూపర్ (Super) సినిమాతో తెలుగు ఇండ్రస్ట్రీకి పరిచయం అయినా అనుష్క కొంతకాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క …
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కి వాట్సప్ వల్ల ప్రమాదం. ఎందుకో తెలుసా!
ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తరువాత అత్యంత బిజీగా ఉంటున్న నేత ఏపి మంత్రి నారా లోకేష్. ఏపి ముఖ్య మంత్రి చంద్రబాబు తరువాత ప్రభుతంలో నంబర్ టూగా చెలామణి అవుతున్న మంత్రి నారా లోకేష్ …
టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఖాళీ సమయంలో అక్కడి టూరిజాన్ని ఎక్స్ప్లోర్ చేస్తోంది. తాజాగా భారత ఆటగాళ్లు వారి కుటుంబాలతో కలిసి జింబాబ్వే వైల్డ్ లైఫ్ టూర్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ …
మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని …
మెదడును తినే అమీబా అని కూడా పిలిచే నైగ్లేరియా ఫౌలెరి అరుదైన, ప్రమాదకరమైన సూక్ష్మజీవి. ఇది ప్రైమరీ అమెబిక్ మెనింగోఎన్సెఫాలైటిస్ (పీఏఎం) అనే ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. ఈ అమీబా మెదడు కణజాలానికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఇది ప్రైమరీ అమెబిక్ …
టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో బార్బడోస్ నుంచి స్వదేశానికి వచ్చిన భారత జట్టు ప్రధాని నరేంద్ర మోదీని మరికాసేపట్లో కలవనుంది. దేశరాజధాని ఢిల్లీలో ఉదయం 11 గంటలకు మోదీతో విశ్వవిజేతల భేటీ ఉంటుందని నేషనల్ మీడియా తెలిపింది. ఉదయం 6 గంటలకు …
బెంగాల్ గవర్నర్ CV ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించిన ఓ మహిళా ఉద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్కు రక్షణ కల్పించడాన్ని సవాల్ విసిరారు. ‘లైంగిక వేధింపులు గవర్నర్ అధికారిక విధుల్లో భాగంగా పరిగణిస్తారా? …
కాలుష్యం వల్ల భారత్లోని 10 నగరాల్లో ఏటా సగటున 33వేల మంది చనిపోతున్నారని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయన నివేదిక తెలిపింది. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో 2008-2019 మధ్య ఉన్న సమాచారం ఆధారంగా అధ్యయనాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. పౌరులను కాపాడేందుకు …
అమెరికన్లు తమ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జూలై నాల్గవ తేదీన దేశభక్తితో జరుపుకుంటారు. ప్రజలు స్వాతంత్య్ర వైభవాన్ని ఆస్వాదిస్తూ వీధుల్లో ఊరేగింపులు, నినాదాలతో సంబరాలు చేసుకుంటారు. 248 సంవత్సరాల క్రితం, జూలై నాల్గవ తేదీన, స్వాతంత్య్ర ప్రకటన పత్రం ప్రచురించిన తరువాత, అమెరికా …